గత రెండేళ్లుగా ఉక్రెయిన్తో రష్యా యుద్ధం సాగిస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఇక రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉక్రెయిన్తో యుద్ధం గురించి పుతిన్తో మోడీ చర్చించి కీలకమైన సూచన చేశారు.