సైబరాబాద్ పోలీసులు జనవరిలో కమిషనరేట్లో నిర్వహించిన ‘ఆపరేషన్ స్మైల్-VIII’ కార్యక్రమంలో 81 మంది బాలికలు సహా 461 మంది చిన్నారులను రక్షించారు. హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు, జనవరి 1 నుండి నిర్వహించిన డ్రైవ్లో, బాల కార్మికులు, యాచకత్వం, ర్యాగ్ పిక్కింగ్ మొదలైన వాటి నుండి పిల్లలను రక్షించడానికి ఏడాది పొడవునా పనిచేస్తున్న పోలీసులు మూడు జోన్లలో తొమ్మిది ఆపరేషన్ స్మైల్ బృందాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ నుంచి 31, 214 మంది, ఇతర…
మహిళల పై జరుగుతున్న నేరాలను నిర్ములించడానికి ఉమెన్ సేఫ్టీ వింగ్ వచ్చిందని ఏడీజీ స్వాతి లక్రా అన్నారు. ఈ సందర్భంగా వుమెన్ సేప్టీ వింగ్ను డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్,సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ .ఎన్జీవో స్వచ్ఛంద సంస్థలు మహిళల నేరాలను నిర్మిలించడానికి పోలీసులతో కలిసి పని చేస్తున్నారని, 331 షీ టీమ్స్ అన్ని జిల్లాలో ఏర్పాటు చేశామని స్వాతి లక్రా…
రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ రాచకొండ పోలీసులకు ఆక్సిజన్ సిలిండర్ల ను అందజేశాయి పలు సచ్చంద సంస్థలు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారు రాచకొండ పోలీసులను సంప్రదించవచ్చు అని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. 9490617234 కు ఫోన్ చేసి వాట్సప్ లో డీటైల్స్ ఇస్తే ఆక్సిజన్ సిలిండర్లను ఇంటికే అందజేస్తారు అని అన్నారు. పేషంట్ వివరాలు డాక్టర్ ప్రిస్కిప్షన్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ల ఇంటికి పంపిస్తాం. ఫస్ట్ ఫేస్ తో పోలిస్తే సెకెండ్ ఫేస్ లో…