Madhavi Latha: ప్రముఖ బీజేపీ పార్టీ నాయకురాలు కోంపెల్ల మాధవీ లత, టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తాజాగా మాధవీ లత గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ లో మాట్లాడిన వ్యాఖ్యలపై ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆమె చేసిన పోస్టులో.. డైరెక్టర్ రాజమౌళిని ఉద్దేశిస్తూ.. ఆయన “నాకు దేవుడిపై నమ్మకం లేదు” అని చేసిన ప్రకటనపై అభిప్రాయాన్ని తెలిపారు. Shocking : వంద కోట్ల హీరో సినిమా..…
Madhavi Latha: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వడంతో రాష్ట్ర రాజధానిలో రాజకీయ వాతావరణం వేడి ఎక్కింది. అయితే ప్రముఖ రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలని తెగ చర్చలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత మాధవీ లత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు సంబంధించి ఎన్.టి.వి తో ముఖాముఖిగా చర్చించారు. ఈ సందర్బంగా మే మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్ధిగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు తెలిపారు.…
Madhavi Latha: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ వంతెనను శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ వంతెన దేశాన్ని మొత్తం జమ్మూ కాశ్మీర్తో అనుసంధానిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ వంతెన నిర్మాణంలో ఒక మహిళా ప్రొఫెసర్ జి మాధవి లత కృషిని అంతా కొనియాడుతున్నారు. 17 ఏళ్లుగా ఆమె తన జీవితాన్ని వంతెన నిర్మాణానికి ధారపోశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ లీడర్. అంతకు మించి పొలిటికల్ మొండి ఘటం అని చెప్పుకుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లంతా. పట్టు పడితే ఎదురుగా ఎవరున్నా వదలరని అంటారు. గతంలో మాజీ సీఎం జగన్ ఉద్దేశించి ఆయన అన్న మాటలు చాలా దూరం వెళ్ళాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ వ్యాఖ్యల ఫలితాన్ని జేసీ అనుభవించారని అంటారు పొలిటికల్ పండిట్స్. అది వేరే స్టోరీ. అంతటి మొండి ఘటాన్ని కూడా...…
Madhavi Latha: హిందూ గ్రూప్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి కర్ణాటకలోని బీదర్ జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. బీజేపీకి చెందిన తెలంగాణ నేత మాధవి లతతో పాటు ముగ్గురు వ్యక్తులు కార్యక్రమంలో పాల్గొనకుండి నిషేధించారు. కలెక్టర్ నిర్ణయాన్ని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ గిరీష్ బడోలే ఆదేశాల మేరకు మాధవి లత సోమవారం వరకు బీదర్లోకి ప్రవేశించకుండా నిషేధాన్ని విధించారు.
Madhavi Latha Sensational Comments: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రీయ యువ హిందూ వాహిని మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్రీయ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు అనురాగ్ మాట్లాడుతూ మహిళలు & పిల్లల భద్రతను పెంపొందించడం కోసం రాష్ట్రీయ యువ హిందూ వాహిని కృషి చేస్తుందని అన్నారు. నిరుపేద బాలికలకు రక్షణ, సాధికారత వంటి ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తున్నామని, మా NGO సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది, గో సంరక్షణకు హామీ ఇస్తుందన్నారు.…
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నాయకురాలు మాధవి లత ఆదివారం హైదరాబాద్లోని ఫలక్నుమాలో స్లమ్ ఏరియాను పరిశీలించి జీవన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. “ఇక్కడ ఒక స్లమ్ ఏరియా చాలా అధ్వాన్న స్థితిలో ఉంది. సరైన నీటి సౌకర్యం లేదు. డ్రైనేజీ నీరు , త్రాగునీరు (మిక్సింగ్) కలిసి ఉంటాయి. ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నీటికి ఔట్లెట్ లేదు. ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సౌకర్యం లేదు… వెళ్లి ప్రాథమిక పాఠశాల…
హైదరబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం నేతలు అక్రమ రిగ్గింగ్ కు పాల్పడ్డారని హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రిగ్గింగ్ చేసి గెలిచే గెలుపు కూడా ఒక గెలుపేనా అని విమర్శించారు. 16 సంవత్సరాల ముస్లిం బాలిక రెండు సార్లు ఓటు వేయడానికి వచ్చి దొరికిందని, ఆ బాలిక పై కేసు నమోదు చేయకుండా తల్లితండ్రులకు అప్పగించి పంపించారని ఆమె ఆరోపించారు. రిగ్గింగ్ ఆపడానికి వెళ్లిన నాపై వేల…
తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. హైదరాబాద్లోని పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలత ముస్లిం మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించడంతో ఆమెపై కేసు నమోదు చేయాలని ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.