Mahesh Babu : మేడమ్ టుస్సాడ్స్.. ప్రపంచంలోనే మైనపు విగ్రహాలకు ఈ మ్యూజియం ఫేమస్. ఇందులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కళా కారులు, డైరెక్టర్లు, సింగర్లు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లో సేవలు అందించిన వారి మైనపు విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. రీసెంట్ గా రామ్ చరణ్ తన మైనపు విగ్రహాన్ని లండన్ లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే టాలీవుడ్ నుంచి ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విగ్రహం ఉన్నది నలుగురికి మాత్రమే. దీన్ని అందరికంటే…
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరాలు లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్స్ లు, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయనకు తాజాగా అరుదైన గౌరవం దక్కనుంది.
టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్బాల్ స్టార్ డేవిడ్ బెక్హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. కాగా అక్టోబరు 14న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియాన్ని అక్కడి నిర్వాహకులు…