కోలీవుడ్ హీరో శింబును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. శింబు తాజా చిత్రం సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ “మానాడు”. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో నటించిన “మానాడు” చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, సురేష్ కామచ్చి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో “ది లూప్” పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈరోజు చెన్నైలో ఉదయం 5 గంటలకు గ్రాండ్ గా విడుదల కావాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో బెనిఫిట్…