IND vs NZ: ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్తో మూడో టెస్టులో భారత బౌలర్లు కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 3 వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది.
చంద్రబాబు రెండో రోజు మొదటి సెషన్ సీఐడీ అధికారుల విచారణ ముగిసింది. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే, సీఐడీ అధికారులకు మరొక మూడున్నర గంటలు మాత్రమే మిగిలి ఉంది.
ఎవరి రంగాల్లో వాళ్ళు బిజీబిజీ గా ఉన్నప్పుడు కలిసి భోజనం చేయడం కూడా కష్టమే. అయితే కొందరు ప్రొఫెషన్ పరంగా బయట ఎన్ని గంటలు ఉన్నా… లంచ్ లేదా డిన్నర్ మాత్రం కలిసే చేయాలని అనుకుంటారు. కానీ సినిమా వాళ్ళ విషయానికి వచ్చే సరికీ అది జరగని పని. అందుకే కొందరు స్టార్ కపుల్ ఆటవిడుపుగా వీకెండ్ లో లంచ్ లేదా డిన్నర