Home
Lucknow News
Lucknow News News
-
Uttarpradesh : వేడి తట్టుకోలేక 51 మంది మృతి.. నేడు ఎండనుంచి ఉపశమనం లభించే ఛాన్స్
Uttarpradesh : యూపీలో భానుడు భగభగ మండుతున్నాడు. బుందేల్ఖండ్లో విపరీతమైన ఎండ, వేడిగాలుల కారణంగా బుధవారం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Bomb Threat : జైపూర్ తర్వాత ఇప్పుడు లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb Threat : లక్నోలోని అనేక పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ బెదిరింపు మెయిల్లో రాజధానిలోని పలు పాఠశాలలను పేల్చివేస్తామనడం చర్చనీయాంశమైంది. -
LS Elections : రాహుల్కు రథసారధిగా ప్రియాంక.. రాయ్ బరేలీ చేరుకున్న 40మంది సభ్యుల బృందం
LS Elections : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి, అమేథీలో కెఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. -
Uttarpradesh : బీజేపీ అభ్యర్థి కాన్వాయ్పై బుల్లెట్ల వర్షం
Uttarpradesh : అత్యంత చర్చనీయాంశమైన కైసర్గంజ్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్పై కాల్పులు జరిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. భీకర కాల్పుల్లో బుల్లెట్ల శబ్ధంతో పాటు పొగలు కూడా కనిపించాయి. -
Ayodhya : నేడు అయోధ్య రాములోరిని దర్శించుకోనున్న రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము
Ayodhya : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు అయోధ్యకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి హనుమాన్గర్హికి బయలుదేరుతారు. -
Ayodhya Ram Mandir : డిసెంబర్ 2024 నాటికి గ్రాండ్ రామ్ టెంపుల్ పూర్తి.. ప్రత్యేక రాళ్లకు ఆర్డర్
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీని ప్రకటించారు. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన భాగాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
Lucknow Cylinder Blast : లక్నోలో సిలిండర్ పేలుడు.. ఐదుగురు మృతి
Lucknow Cylinder Blast : లక్నోలోని కకోరి పట్టణంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జర్దోజీ కళాకారుడి ఇంటి రెండో అంతస్తులో ఉంచిన రెండు సిలిండర్లలో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. -
Parliament : పార్లమెంట్ దాడి.. సాగర్ శర్మ డైరీలో ఆధారాలు.. 22 మొబైల్ నంబర్ల విచారణ
Parliament : పార్లమెంటు భద్రతను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాగర్ శర్మ డైరీ ఆధారంగా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. -
Shaadi Muhurta : బ్యాండ్ బాజా బారాత్.. 22 నుండి 24వరకు 45 వేల పెళ్లిళ్లు
Shaadi Muhurta : దేశ వ్యాప్తంగా వివాహాల సీజన్ మొదలైంది. ఈ సీజన్లో లక్షలాది సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇటు లక్నో నగరంలో బ్యాండ్ బాజా బారాత్ తో వివాహ పరిశ్రమ మరోసారి ఊపందుకుంది. -
Uttar Pradesh: మదర్సాలలో ఏఐ గురించి బోధన.. యూపీ ప్రభుత్వం ఫైలట్ ప్రాజెక్ట్
Uttar Pradesh: మదర్సాలలో ఆధునిక విద్యను అందించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. అక్కడి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణనిచ్చేందుకు చొరవ తీసుకుంది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
-
Muttiah Muralitharan: “ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?”.. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
-
Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!