Home
Lucknow News
Lucknow News News
-
UP High Temperature : యూపీలో ఆగని మరణాలు.. 19మంది పోలింగ్ సిబ్బందితో సహా 189 మంది మృతి
UP High Temperature : విపరీతమైన వేడి కారణంగా దేశంలో మరణాల పరంపర ఆగడం లేదు. శుక్రవారం కూడా వడదెబ్బ, వేడిమి కారణంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 189 మంది చనిపోయారు. -
Uttarpradesh : వేడి తట్టుకోలేక 51 మంది మృతి.. నేడు ఎండనుంచి ఉపశమనం లభించే ఛాన్స్
Uttarpradesh : యూపీలో భానుడు భగభగ మండుతున్నాడు. బుందేల్ఖండ్లో విపరీతమైన ఎండ, వేడిగాలుల కారణంగా బుధవారం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Bomb Threat : జైపూర్ తర్వాత ఇప్పుడు లక్నోలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు
Bomb Threat : లక్నోలోని అనేక పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్ అందాయి. ఈ బెదిరింపు మెయిల్లో రాజధానిలోని పలు పాఠశాలలను పేల్చివేస్తామనడం చర్చనీయాంశమైంది. -
LS Elections : రాహుల్కు రథసారధిగా ప్రియాంక.. రాయ్ బరేలీ చేరుకున్న 40మంది సభ్యుల బృందం
LS Elections : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి, అమేథీలో కెఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు. -
Uttarpradesh : బీజేపీ అభ్యర్థి కాన్వాయ్పై బుల్లెట్ల వర్షం
Uttarpradesh : అత్యంత చర్చనీయాంశమైన కైసర్గంజ్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కరణ్ భూషణ్ సింగ్ కాన్వాయ్పై కాల్పులు జరిపిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. భీకర కాల్పుల్లో బుల్లెట్ల శబ్ధంతో పాటు పొగలు కూడా కనిపించాయి. -
Ayodhya : నేడు అయోధ్య రాములోరిని దర్శించుకోనున్న రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము
Ayodhya : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు అయోధ్యకు రానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడి నుంచి హనుమాన్గర్హికి బయలుదేరుతారు. -
Ayodhya Ram Mandir : డిసెంబర్ 2024 నాటికి గ్రాండ్ రామ్ టెంపుల్ పూర్తి.. ప్రత్యేక రాళ్లకు ఆర్డర్
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసే తేదీని ప్రకటించారు. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన భాగాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. -
Lucknow Cylinder Blast : లక్నోలో సిలిండర్ పేలుడు.. ఐదుగురు మృతి
Lucknow Cylinder Blast : లక్నోలోని కకోరి పట్టణంలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జర్దోజీ కళాకారుడి ఇంటి రెండో అంతస్తులో ఉంచిన రెండు సిలిండర్లలో పేలుడు సంభవించి ఐదుగురు మరణించారు. -
Parliament : పార్లమెంట్ దాడి.. సాగర్ శర్మ డైరీలో ఆధారాలు.. 22 మొబైల్ నంబర్ల విచారణ
Parliament : పార్లమెంటు భద్రతను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సాగర్ శర్మ డైరీ ఆధారంగా ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి. -
Shaadi Muhurta : బ్యాండ్ బాజా బారాత్.. 22 నుండి 24వరకు 45 వేల పెళ్లిళ్లు
Shaadi Muhurta : దేశ వ్యాప్తంగా వివాహాల సీజన్ మొదలైంది. ఈ సీజన్లో లక్షలాది సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఇటు లక్నో నగరంలో బ్యాండ్ బాజా బారాత్ తో వివాహ పరిశ్రమ మరోసారి ఊపందుకుంది.
తాజావార్తలు
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..