ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, భారత్లో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తక్కువగానే ఉన్నాయి. యూరప్ వంటి దేశాల్లో గ్యాస్ ధరలు 70 శాతం పెరిగినప్పటికీ, మన దేశం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటోంది..? 88 శాతం ముడి చమురును దిగుమతి చేసుకునే భారత్ అనుసరిస్తున్న ఆ ఆసక్తికరమైన వ్యూహం ఏంటో సులభంగా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోంది..? పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్…
PMUY Scheme: కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వలా యోజనను మరింత విస్తరించాలన్న నేపథ్యంలో కొత్తగా 25 లక్షల మహిళలకు ఉచిత LPG కనెక్షన్లు అందించనుంది. మహిళా సాధికారతకు తోడ్పడే ఈ నిర్ణయం 2025-26 ఆర్థిక సంవత్సరంలో అమలు కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా.. నవరాత్రి పవిత్ర సందర్భంలో, ఉజ్జ్వల కుటుంబానికి చెందిన తల్లులు, అక్కచెల్లలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పని వల్ల వారు ఈ పండుగ రోజు ఆనందాన్ని పొందడమే కాక, మహిళా…