లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు ఒక్కొక్కరు రానున్నారు. గురువారం నాడు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. నగరంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ‘విజయ సంకల్ప’ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఈ సభలో తాజాగా అమిత్ షా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఇక ఇందులో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. Also Read: Fire accident: బీహార్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి…