వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో 23 సీట్లు కావాలన్న మిత్రపక్షం శివసేన (యూబీటీ) డిమాండ్ను కాంగ్రెస్ తిరస్కరించింది. లోక్సభ ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ భాగస్వాములైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించడానికి నాయకులు సమావేశమైన తర్వాత �
Lok Sabha Election 2024 : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్లో కలకలం రేగుతోంది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో మాత్రం విజయం సాధించగలిగింది.
Election Commission Of India: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో ఎన్నికలు జరుగనున్న భోపాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలోనే గురువారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.
Election Survey: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కారణంగా దేశంలో రాజకీయ వేడి పెరిగింది. రెండు పెద్ద కూటముల మధ్య ఆసక్తికర పోటీకి జనం కూడా సిద్ధమయ్యారు.
Lok Sabha Election 2024: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA (నేషనల్ డెమొక్రాటిక్ అలయన్స్)ను అడ్డుకునేందుకు విపక్షాలు కూటమి కట్టేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ వారం పాట్నా వేదికగా బీహార సీఎం అధ్యక్షతన విపక్షాల సమావేశం జరిగింది.
Opposition Meet: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని పదవి నుంచి దింపేయాలన్న లక్ష్యంతో బీహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం 15 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. ఈ పార్టీలన్నీ ఒకే గొంతుకలో కలిసి ఎన్నికల్లో పోరాడతామని చెప్పారు.
Lok Sabha Election: రాజకీయాలలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడల్లా తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీల కుటుంబాలు తమ కంచు కోటలను పదిలం చేసుకుంటాయి. రాయ్బరేలీ, అమేథీ పార్లమెంట్ స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతున్నాయి.