Rahul Gandhi : ఇటీవల భారత జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు చేరువవుతున్నారు. దేశ వ్యాప్తంగా జనాలను కలుస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకుంటున్నారు. ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎక్కడ కుదరితే అక్కడ సామాన్యులతో కలిసిపోతున్నారు. ఇప్పటికే రాహుల్ సామాన్యలతో కలిసి లారీ నడిపారు, బైక్ మెకానిక్ గా మారారు, అంతేకాదు పొలం పనులు కూడా చేశారు. ఇక తాజాగా రాహుల్ చాక్లెట్లు కూడా తయారుచేశారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం…
పియానో వాయించిన చిన్నారి ప్రతిభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. చిన్నారి శాల్మలీ ఆమె పియాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించింది. శాల్మలీ ప్రతిభకు ముగ్ధులైన ప్రధాని ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసారు.