మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు వెబ్సైట్లో ప్రచురించిన కారణాల జాబితా ప్రకారం.. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై నేడు విచారణను పునఃప్రారంభించనుంది.