కేరళం అసెంబ్లీ ఎన్నికల్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. పదేళ్ల ఎల్డీఎఫ్ పాలన కొనసాగుతుందా? లేక పదేళ్ల పాలనతో విసిగిపోయి జనం మరోపార్టీకో, కూటమికో అవకాశం ఇస్తారా అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రాబోయే కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా గెలవొచ్చు.. ఓడిపోవచ్చు. కానీ ఈ సందర్భంగా కేరళం అభివృద్ధిని, అక్కడి సామాజిక పరిస్థితిని, దేశానికే రోల్ మాడల్గా మారిన పాలనా వ్యవహారాలను కచ్చితంగా ఇప్పుడు అందరూ అధ్యయనం చేయాల్సిందే. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్…
కర్ణాటకలో బీజేపీ సర్కార్ ను 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ విర్శించింది. ఇప్పుడు కేరళలోని అధికార ఎల్డిఎఫ్ను కూడా 80 శాతం కమీషన్ పాలనగా అభివర్ణిస్తున్నారు.