మంచు విష్ణు హీరోగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం గాలి నాగేశ్వరరావు. ఈషాన్ దర్శకత్వంలో తెరక్కుతున్నఈ సినిమాకు కోన వెంకట్ కథను అందివ్వడంతో పాటు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సెట్ లో సన్నీ లియోన్ భోరుభోరున ఏడుస్తోంది.. అందుకు సంబంధించిన విడో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఎందుకు సన్నీ ఏడ్చింది.. అంటే ఈరోజు సోమవారం కావడంతో.. మళ్లీ సెట్ లోకి అడుగుపెట్టి…
నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన మాట కటువుగా ఉంటుందేమో కానీ ఆయన మనసు ఎప్పుడూ వెన్ననే .. అభిమానులను దండించినా.. ఒక మాట గట్టిగా అన్నా కూడా వారు ఫీల్ అవ్వరు అంటే అతిశయోక్తి కాదు, ఇక అలాగైనా బాలయ్య బాబు మా వైపు చూసారని, ఆయన చేయి తాకిందని ఆనందపడుతూ ఉంటారు. ఇక బాలయ్య బయట ఫంక్షన్స్ కి వస్తే సందడే సందడి.. ఆ ఈవెంట్స్ లో ఆయన ఏదో…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భర్తతో కలిసి ఉంటున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో అమ్మడు సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ మరోసారి ప్రేక్షకులకు దగ్గరవుతున్న విషయం తెల్సిందే. మొన్నటికి మొన్న కళావతి సాంగ్ కి స్టెప్పులు వేసి అదరగొట్టిన లయ తాజాగా డీజే టిల్లు టైటిల్ సాంగ్ కి మాస్ స్టెప్పులు వేసి అలరించింది. డీజే టిల్లు వీడు.. వీడి స్టైలే వేరు అంటూ తన స్నేహితురాలు తో కలిసి వేసిన…
అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ తో బాపుగారి బొమ్మో అంటూ పాట పాడించుకున్న హీరోయిన్ ప్రణీత. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ భారీ విజయాన్ని ఒక్కటి కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత అడపాదడపా చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ సడెన్ గా బిజినెస్ మెన్ నితిన్ రాజ్ను పెళ్ళాడి అందరికి షాక్ ఇచ్చింది. కరోనా సమయం కాబట్టి అందరిని పిలవలేదు అని కవర్…
ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ విశేషాదరణ పొందుతోంది. ఇండియాలోనే నంబర్వన్ టాక్ షోగా బాలయ్య షో పేరు తెచ్చుకుంది. ఇప్పటికే 9 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అయ్యాయి. త్వరలో పదో ఎపిసోడ్ రానుంది. మహేష్బాబు ఎపిసోడ్తో ఈ సీజన్ పూర్తి కానుంది. ఇప్పటివరకు మోహన్బాబు-మంచు విష్ణు-మంచు లక్ష్మీ, అల్లు అర్జున్-సుకుమార్-రష్మిక, రాజమౌళి, రానా, నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను-శ్రీకాంత్, రవితేజ-గోపీచంద్ మలినేని, విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్-ఛార్మి వంటి ప్రముఖలను బాలయ్య ఇంటర్వ్యూలు చేశాడు. హోస్టుగా…
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే గుర్తొచ్చే పేరు సురేఖా వాణి. పద్దతికి పట్టు చీర కట్టినట్లు ఉండే ఈ అమ్మడు సోషల్ మీడియా లో మాత్రం సెగలు పుట్టిస్తోంటుంది. కూతురు సుప్రీతతో కలిసి వీడియోలు చేస్తూ మంటలు పుట్టిస్తూ ఉంటుంది. ఇక చిట్టి పొట్టి డ్రెస్ లో సురేఖా వాణి, సుప్రీతను చూస్తే వీళ్ళసలు తల్లి కూతుళ్లా..? అక్కాచెల్లెళ్లా..? అని అనుమానం రాకమానదు. ఇక తాజాగా ఈ తల్లీకూతుళ్లు న్యూ ఇయర్ విషెస్ ని కూడా…