రాహుల్ ద్రవిడ్ తనయుడు సమిత్ ద్రవిడ్ తన కెరీర్లో తొలి కాంట్రాక్ట్ను అందుకున్నాడు. అతను మహారాజా ట్రోఫీ KSCA T20 లీగ్లో ఈ కాంట్రాక్ట్ను పొందాడు. గత సీజన్లో రన్నరప్గా నిలిచిన మైసూరు వారియర్స్ సమిత్ ద్రవిడ్ను రూ.50 వేలకు కొనుగోలు చేసింది.
రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటిగా భావించే ఇతిహాసం. రాముడిని ఆదర్శపురుషుడిగా కొలుస్తారు. చిన్నప్పటి నుంచి వింటున్న రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, భరతుడు, దశరథుడు, కౌసల్య, శబరి ఇలా ఎన్నో పాత్రల గురించి తెలిసే ఉంటుంది. చాలా మందికి తెలియని మరోపాత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం తరచూ వినే ‘లక్ష్మణరేఖ’ వంటి…
మహ్మద్ ముయిజు గత సంవత్సరం మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత భారత్- మాల్దీవుల సంబంధాలు క్షీణించాయి. ఇటీవల మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో మాల్దీవులకు భారత్ భారీ షాకిచ్చింది.
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి.
సంతానోత్పత్తి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గర్భం దాల్చలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ, ఏదైనా స్త్రీ యొక్క సంతానోత్పత్తి ఆహారపు అలవాట్లు మరియు జీవనశైలితో సహా అనేక విషయాల ద్వారా ప్రభావితమవుతుంది.
జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో రకరకాల ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకొస్తోంది.