Home
Latest News
Latest News News
-
Sarayu : దయచేసి నన్ను క్షమించండి..
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నేను “గిప్పని ఇస్తా” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించి ఉంటే దయచేసి నన్ను క్షమించండి అని యుట్యూబ్ నటి సరయు అన్నారు. ఇటీవల ఆమె నటించిన షార్ట్ ఫిల్మ్లో హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మనల్ని అర్దం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఓ హిందు కుటుంబంలో పుట్టాను.. నేను ఎలా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నటిస్తానని ఆమె అన్నారు.… -
Paradise Biryani : పాన్ ఇండియా లెవల్లోకి..
ప్రపంచంలోని అతిపెద్ద బిర్యానీ చైన్లలో ఒకటైన హైదరాబాద్కు చెందిన ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ తన కార్యకలాపాలను వేగవంతం చేస్తోంది. 2024 నాటికి ప్రపంచవ్యాప్తం చేయడంతో పాటు, 2026-27 నాటికి 500 కంపెనీ యాజమాన్యంలోని రెస్టారెంట్లను పాన్-ఇండియాను ప్రారంభించడం ద్వారా 10 రెట్లు విస్తరించాలని యోచిస్తోంది. భారతదేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 13 నగరాల్లో 50 రెస్టారెంట్లను కలిగి ఉన్న ఈ కంపెనీ, 2022 చివరి నాటికి మరో 50 రెస్టారెంట్లను ప్రారంభ సన్నాహాల్లో ఉంది. కరోనా మహమ్మారి సవాళ్లు… -
Mayor Vijayalakshmi : ఆ ఇండ్లను చూస్తుంటే సంతోషం కలుగుతుంది
హైదరాబాద్ మేయర్గా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఓ బుక్లెట్ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ ఏడాది కాలంలో నగర అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టినట్టు ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో భాగంగా 65 వేల ఇండ్లను పూర్తి చేశామన్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించామని, సీఆర్ఎంపీ కింద… -
Jogu Ramanna : సీసీఐని పునరుద్ధరించాలి
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఇండియా (సీసీఐ) యూనిట్లో మూతపడ్డ యూనిట్ను త్వరగా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లోని మూతపడిన యూనిట్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్-నాగ్పూర్ జాతీయ రహదారి 44పై గురువారం నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. యూనిట్ పునఃప్రారంభం కోసం పోరాడేందుకు ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎన్నికల సమయంలో సీసీఐని పునఃప్రారంభించేందుకు కృషి చేస్తానని చెప్పిన ఆదిలాబాద్ ఎంపీ… -
Monkey Fever : కేరళలో మంకీ ఫీవర్ కలకలం..
దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. గత నెల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన ఫీవర్ కేసు బయటపడింది. తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) మంకీ ఫీవర్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు ఉండగా..… -
HYD RGIA : రెండోసారి ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపు..
హైదరాబాద్లోని జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ఎఐసీ (ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్) ప్రతిష్టాత్మకమైన ‘వాయిస్ ఆఫ్ కస్టమర్’ గుర్తింపును వరుసగా రెండోసారి అందుకుంది. 2021 సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రయాణికుల అవసరాలను అర్థం చేసుకోవడానికి, వారి ఆందోళనలను పరిష్కరించడానికి వారి ప్రయాణీకుల మాటలు వినడానికి, నిమగ్నమై మరియు అభిప్రాయాన్ని సేకరించడానికి వారి నిరంతర ప్రయత్నాలకు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం డిజిటల్… -
Payyavula Keshav : టెండర్లపై సెంట్రల్ ఈఆర్సీకి ఫిర్యాదులు
ఏపీ ప్రభుత్వ సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాల్సిందేనని సెంట్రల్ ఈఆర్సీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అధిక ధరలకు సెకీ ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, టెండర్ల పై సెంట్రల్ ఈఆర్సీకి పయ్యావుల ఫిర్యాదు చేశారు. అధిక రేటుకు విద్యుత్ కోనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా నష్టం పోతుందని, ఇవాళ జరిగిన సెంట్రల్ ఎలక్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన్ విచారణలో పయ్యావుల కేశవ అభ్యంతరాలపై… -
Tammineni Seetharam: వంశధార, నాగావళి ప్రాజెక్ట్ల పునరావసంపై సమీక్ష
శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి ప్రాజెక్ట్ల పునరావాసంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంశధార ఆర్ఆర్కాలనీలో స్థలాల కేటాయింపులో చాలా దురాక్రమణలు జరిగాయని ఆయన అన్నారు. ప్రాజెక్ట్లో ముంపుకు గురైన ప్రాంతవాసులు గతంలో డబ్బులు తీసుకొని మళ్లీ భూములు కావాలనటం సరికాదని ఆయన వెల్లడించారు. అర్హులు, నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రజాప్రతినిధులు అక్రమణలు చేసి, పట్టాలు అమ్ముకోవడం చేస్తున్నారని, ఎక్వైరీ వెయ్యమని… -
KTR : ఇదేనా మీరు కోరుకున్న భారతదేశం
రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆర్టికల్-3 ప్రకారమే ఏర్పడిందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ మోడీ తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని, ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన అన్నారు. మోడీ ఆడించినట్లు ఈ వ్యవస్థలు ఆడేలా చూస్తున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమబెంగాల్లో గవర్నర్ను సీఎం బ్లాక్ చేసే… -
SRH Jersey : కొత్త జెర్సీతో రంగంలోకి దిగనున్న ఆరెంజ్ ఆర్మీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లోనైనా రెండో టైటిల్ను చేజిక్కించుకునేందుకు ఈసారి కొత్త లుక్ జెర్సీతో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) తమ అదృష్టాన్ని మార్చుకోవాలని చూస్తోంది. ఎస్ఆర్హెచ్ బుధవారం వారి కొత్త జెర్సీని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. “మా కొత్త జెర్సీని అందిస్తున్నాము. #ఆరెంజ్ ఆర్మీ కోసం #ఆరెంజ్ ఆర్మర్,” అని ఎస్ఆర్హెచ్ ట్వీట్ చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీలో నారింజ మరియు నలుపు రంగులను కలిగిఉంది. అయితే కొత్త మోడల్ మునుపటి జెర్సీ…
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..