Home
Latest News
Latest News News
-
Etela Rajender: తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందే పార్టీ బీజేపీనే
బీజేపీ పార్టీలో మాజీ ఎంపీపీలు, పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్థానికంగా సభలు పెట్టీ జాయిన్ కానున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు. మీడియాలో కన్ఫ్యూజ్ చేసే వార్తలు రాస్తున్నారు.. కన్ఫర్మ్ చేసుకుని రాయండి అంటూ ఆయన సెటైర్ వేశాడు. -
DA Hike: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏకంగా రూ.27,000 పెరగనున్న జీతం?
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే బొనాంజా అందించబోతోంది.. ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగబోతున్నాయి. ఈ నెలలోనే వేతన పెంపు ఉండనుంది. ఇదే జరిగితే ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.. గత కొన్ని నెలల క్రితం ఉద్యోగులకు డిఏ పెరిగిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మళ్లీ ఈ నెలలో డీఏ పెంచనున్నట్లు సమాచారం..సెప్టెంబర్ 27న కేంద్ర ప్రభుత్వ సమావేశం ఉండనుందని, అందులో కీలక ప్రకటన వెలువడే అవకాశం… -
Shejal : అరిజియాన్ అండ్ డైరీ సీఈఓ శేజల్ బైండొవర్
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే చిన్నయ్య కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన శేజల్ ను బైండోవర్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించాడని తనకు న్యాయం జరగడం లేదని కొంత కాలంగా పోరాడుతున్న శేజల్.. breaking news, latest news, telugu news, big news, Sheja, Durgam chinnaiah, -
2nd ANM : సెకండ్ ఏఎన్ఎంలు సమ్మె విరమణ
తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ సెకండ్ ఏఎన్ఎంలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో నేడు కోఠిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో సెకండ్ ఏఎన్ఎంల చర్చలు ఫలించాయి. breaking news, latest news, telugu news, second ANM, Harish rao -
Singireddy Niranjan Reddy : కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ముందుచూపు కొరవడింది
బియ్యం ఎగుమతులపై నెలకొన్న గందరగోళం, దాని ఎగుమతులపై అమల్లోకి వచ్చిన అడ్డంకులు ఆ తర్వాత కేంద్రప్రభుత్వానికి స్పష్టమైన ముందుచూపు కొరవడిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం అన్నారు. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా వివిధ దేశాల్లోని భారతీయ ప్రవాసులు బియ్యాన్ని కొనుగోలు చేసే భయాందోళనలను breaking news, latest news, telugu news, bjp, Singireddy Niranjan Reddy, -
Minister KTR : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
యుఎస్ ఆధారిత స్పెషాలిటీ గ్లాస్, సిరామిక్స్ సంబంధిత మెటీరియల్స్, టెక్నాలజీస్ ప్రొవైడర్ కార్నింగ్ ఇంక్ తెలంగాణతో గొరిల్లా గ్లాస్ తయారీ యూనిట్తో భారతదేశానికి అరంగేట్రం చేస్తోంది. 934 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిపాదిత తయారీ కేంద్రం స్మార్ట్ఫోన్ పరిశ్రమలోని మార్కెట్ లీడర్ల కోసం కవర్ Breaking news, latest news, telugu news, big news, gorilla glass, corning company, minister ktr -
Gudem Mahipal Reddy : డబుల్బెడ్రూం లబ్దిదారులతో గూడెం మహిపాల్ రెడ్డి సమావేశం
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తన నియోజకవర్గానికి చెందిన 500 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని 11,700 మంది లబ్ధిదారులకు 2-బీహెచ్కే ఇళ్లను అందజేయడంలో భాగం Breaking news, latest news, telugu news, gudem mahipal reddy, -
Clay Ganesh : తెలంగాణలో విద్యార్థులకు గుడ్న్యూస్.. మట్టిగణపతి చేయండి 10లక్షల బహుమతులు
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విద్యార్థులకు మట్టి గణేష్ విగ్రహాలపై ఆన్లైన్ క్విజ్ను ప్రారంభించింది. ఇందులో రూ.10 లక్షల వరకు విలువైన బహుమతులు గెలుపొందవచ్చు. అయితే... ప్రతి జిల్లాకు మూడు బహుమతులు ఉన్నాయి. breaking news, latest news, telugu news, big news, clay ganesh -
CM Jagan: ఏపీలో వర్షాల కొరతపై సీఎం జగన్ సమీక్ష
వర్షాల కొరత నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎంకు వాతావరణ శాఖ అధికారులు వివరించారు. -
CM KCR : ఇది చాలా విశిష్టమైన సందర్భం.. ప్రతి భారతీయుని బాధ్యత
హెచ్ఐసీసీలో శుక్రవారం నిర్వహించిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలకు హాజరైన మీ అందరికీ హార్థిక శుభాకాంక్షలు అనిఆయన అన్నారు. breaking news, latest news, telugu news, big news, cm kcr, diamond jubilee independence day,
తాజావార్తలు
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
-
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
-
Story Board : ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతోందా..? మాంద్యం ముప్పు ఖాయమేనా..?
-
US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
-
Mental Health: 120కోట్ల మందిని పట్టి పీడిస్తోన్న శాపం.. ఇది క్యాన్సర్ కంటే డేంజర్ భయ్యా!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!