తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది.. విజయ్ సినిమా కేరీర్ మొదట్లో విజయ్ తెలుగు సినిమాలను రీమేక్ చేశారు.. ఆ సినిమాలు దాదాపు హిట్ టాక్ ను అందుకున్నాయి.. విజయ్ ఏ హీరో సినిమాలను రీమేక్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీకాంత్ హీరోగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి తెలుగులో బ్లాక్బస్టర్గా నిలిచింది.. ఆ సినిమాను విజయ్ తమిళ్…
కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం జంపాపురంలో దారుణం చోటు చేసుకుంది. తన మూడేళ్ళ చిన్నారిని ఓ కసాయి తండ్రి శాంతి కుమార్ గొంతు కోసి చంపేశాడు. ఇవాళ తెల్లవారు జామున తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతు కోసి ఆ పాసికూనను హతమార్చాడు.
ఇవాళ (బుధవారం) ఉదయం 7.55 గంటలకు చైనా రాజధాని బీజింగ్ నగరానికి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాంజియావోలో భారీ పేలుడు సంభవించింది. యాంజియావోలోని ఒక పాత భవనంలోని కింది అంతస్తులో నడుపుతున్న రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు సంభవించింది.
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈ కార్యక్రమంకు వారి స్థాయికి తగ్గట్టు వివాహ సంబరాలను ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరైతే వారి స్థాయికి మించి కూడా చేయడం మనం చూస్తుంటాము. ఇందులో భాగంగానే వివాహ ఆహ్వాన పత్రిక నుండి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకి కల్పించే సౌకర్యాల నుండి వారు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ వరకు అన్ని మంచ్చిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. గ్రాండ్ స్కేల్లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది.. ట్రిపుల్ ఆరోగ్యం తర్వాత జక్కన్న క్రేజ్ హాలివుడ్ రేంజుకు వెళ్లింది.. ఆయన నుంచి నెక్స్ట్ ఎప్పుడు సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.. ఇప్పుడు మహేష్ బాబుతో తీస్తున్న సినిమా…
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సీఈసీ మీటింగ్ కు హాజరు.. తెలంగాణలో మిగిలిన అభ్యర్థులపై చర్చ.. నేడు ఖమ్మం, కోదాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన నేడు నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నేడు చిలకలూరుపేటలో టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి సభ ఏర్పాట్లకు భూమిపూజ.. పాల్గొననున్న మూడు పార్టీల నేతలు.. నేడు…
గోబీ పేరు వినగానే అందరికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి.. గుమ గుమ లాగే వాసన, రుచి అందరికి గుర్తుకు రావడం కామన్.. అయితే ఇప్పుడు బ్యాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి..తమిళనాడు ప్రభుత్వం.. రీసెంట్ గా కాటన్ క్యాండీ, గోబీ మంచూరియాలను బ్యాన్ చేసేసింది.. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తుంది… అంతేకాదు పీచు మీఠాయిని కూడా బ్యాన్ చేశారు.. గోబీని తయారు చేసేది కేవలం కూరగాయలతో అనే సందేహం అందరికి రావడం కామన్..…
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.టాలీవుడ్,కోలివుడ్ లో స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది.. ఇండస్ట్రీలో అధిక రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే.. తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయ్యారు.. ఇక ఇటీవలే ఇన్స్టాలోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ నయనతార భర్తను అన్ ఫాలో చేసిందని రకరకాల వార్తలు పుట్టికొస్తున్నాయి.. దానిపై ఆమె భర్త…
పవన్ కళ్యాణ్ ను అమాయకుడిని చేసి కూటమిలో జనసేన సీట్లకు కోత పెట్టారని ఏపీ పరిశ్రమల శాఖమంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. బిజెపితో జతకట్టిన టిడిపి జనసేనలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఏమి సమాధానం చెప్తాయనీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కలవచర్లలో 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తో కలిసి మంత్రి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి…
తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్ఫలం అవుతుందన్న అవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రంగంలో అత్యంత కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ నుంచి గుజరాత్ కి తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలు పైన…