Shabbir Ali: సీఏఏ వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shabbir Ali: వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కొత్త కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పదేళ్ళుగా వెనకబడిన కులాల వారు తమకు కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారని ఆయన తెలిపారు. అమిత్ షా చెప్పిందే చెప్పడం తప్ప చేసేదేమీ లేదని షబ్బీర్ అలీ విమర్శించారు. అవినీతి అని ఆరోపిస్తున్న మోడీ, అమిత్ షా ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు.
Read Also: Kishan Reddy: సికింద్రాబాద్లో నీలిట్ సెంటర్.. వర్చువల్ గా ప్రారంభించిన కిషన్ రెడ్డి
Also Read
- Story Board : అయోధ్య ఆలయంలో అసలేం జరిగింది..? రాముడి సాక్షిగా నిధులు దారిమళ్లాయా..?
- IPL Player: బిగ్షాక్.. మహిళతో శారీరక సంబంధం.. ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్పై పోలీస్ కేసు..
- Modi-Mammoott: మోడీని కలిసిన మమ్ముట్టి ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్
- Hardik And Yashasvi: KKR కెప్టెన్గా హార్దిక్ పాండ్యా..? ముంబయ్ ఇండియన్స్లోకి యశస్వి జైస్వాల్..?
సీఏఏ వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని.. భయపడాల్సిన అవసరం లేదన్నారు. చట్టం మీద నమ్మకం ఉంది, న్యాయపరంగా ఎదుర్కొందామని ఆయన అన్నారు. కేసీఆర్కు డబ్బులు మోసుకపోయే అలవాటు ఉందని.. అందుకే పదే పదే డబ్బు సంచుల గురించి మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. కేసీఆర్ భాష వల్లే తెలంగాణ బద్నాం అయిందని ఆయన విమర్శించారు. సాటి ప్రజాప్రతినిధులను కేసీఆర్ అసభ్యంగా మాట్లాడినప్పుడు భాష మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!