ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది.
యూత్ కు ఎక్కువగా బైక్స్ అంటే చాలా ఇష్టం.. వారికి నచ్చే విధంగా బైక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్ కొత్త బైకులను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. KTM కంపెనీ కొత్త బైక్ ను లాంఛ్ చేసింది.. సరికొత్త కలర్స్ లో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తుంది. కేటీఎమ్ 250 డ్యూక్, కేటీఎం 200 డ్యూక్ కోసం కొత్త కలర్ ఆప్షన్లను మార్కెట్ లో వదిలింది.. ఆ బైక్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కొత్త బైక్…
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు.
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను ఇస్తూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని పోస్టర్ తో అనౌన్స్ చేశారు. తాజాగా ఆ సాంగ్ ప్రోమోను విడుదల…
ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీపడేలా విధానాలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించి మంగళవారం అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. ఆ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటిని సంపాదించుకున్న హీరో గత ఏడాది 12 ఫెయిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు.. హిట్ అవ్వడం మాత్రమే కాదు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో నటించాడు.. విక్రాంత్ మాసే హీరోగా బ్లాక్ఔట్ సినిమా రూపొందింది.…
తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే.. ఆయన సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం విశాల్ మాస్ సినిమాలతో సందడి చేస్తున్నాడు.. రీసెంట్ గా రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ ఏప్రిల్ 26న…
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను భారీగా పెంచారు. మళ్లీ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో ఏపీ హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు.