Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Latest News

Latest News News

    • Laxmi Parvati : ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్న
      #అమరావతి

      Laxmi Parvati : ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్న

      ఎన్టీఆర్‌ 101వ జయంతిని పురస్కరించుకొని.. ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, వైఎస్సార్‌సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూన్ 4 తర్వాత ఏపీలో మళ్లీ జగన్ పరిపాలన రాబోతుందన్నారు.. అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి అందాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్‌ జగన్‌కు ఎన్టీఆర్‌…
    • Pinnelli Ramakrishna Reddy : ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ
      #అమరావతి

      Pinnelli Ramakrishna Reddy : ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ

      ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. పోలింగ్‌కు ముందు, తర్వాత నమోదైన 3 కేసులపై హైకోర్టుకు పిన్నెల్లి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లికి జూన్‌ 6 వరకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. మే 13న తన నియోజకవర్గంలో ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ నేత, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
    • CS Shanti Kumari : అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
      #తెలంగాణ

      CS Shanti Kumari : అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

      జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. జూన్ 2 వ తేదీన ఉదయం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వివిధ శాఖల…
    • Jagga Reddy : మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..?
      #తెలంగాణ

      Jagga Reddy : మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..?

      దేశంలో ప్రాజెక్టులు కట్టి వ్యవసాయం..విద్యుత్ ని తెచ్చింది నెహ్రు అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. FCI ఏర్పాటు చేసి దేశం ఆకలి చావుల నుండి కాపాడింది నెహ్రు అని, మోడీ పదేళ్ళలో ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు పోగు చేసింది కాంగ్రెస్.. ఆస్తులు ధారదత్తమ్ చేస్తుంది మోడీ అని ఆయన మండిపడ్డారు. 60 ఏండ్లు పాలించిన వాళ్ళు ఏం చేయనిదే.. బీజేపీ..brs వాళ్ళు…
    • Sowmya Accident : అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు బిడ్డ..
      #తెలంగాణ

      Sowmya Accident : అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన మరో తెలుగు బిడ్డ..

      అమెరికాలోని ఫ్లోరిడాలోని బోకా రాటన్ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్యను ఫ్లోరిడాలో ఆదివారం నాడు వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది, దీంతో.. ఆమె వెంటనే అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆమె కుటుంబ సభ్యులు ప్రకారం, సౌమ్య తన…
    • RS Praveen Kumar : శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..
      #తెలంగాణ

      RS Praveen Kumar : శ్రీధర్‌ రెడ్డి హత్య జరిగి నాలుగు రోజులు అవుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

      శ్రీధర్‌రెడ్డి హత్య నిందితులను అరెస్ట్‌ చేసి, పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని తెలంగాణ డీజీపీని బీఆర్‌ఎస్‌ నేతలు కోరారు. ఇటీవల వనపర్తి జిల్లా లక్ష్మిపల్లిలో హత్యకు గురైన శ్రీధర్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, హర్షవర్ధన్‌రెడ్డిలు డీజేపీని కలిశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల హత్య కు గురైన శ్రీధర్ రెడ్డి హత్య పై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ కి ఫిర్యాదు చేసామన్నారు. హత్య జరిగి నాలుగు రోజులు అవుతుందని,…
    • Osama Bin Lager : మందుబాబులా మజాకా.. దెబ్బకు మద్యం దుకాణం వెబ్‌సైట్‌ డౌన్‌ అయింది
      #ట్రెండింగ్ న్యూస్

      Osama Bin Lager : మందుబాబులా మజాకా.. దెబ్బకు మద్యం దుకాణం వెబ్‌సైట్‌ డౌన్‌ అయింది

      మందుబాబులతో పెట్టుకుంటే మాములుగా ఉండదు. వారి కెపాసిటీ జోలికి వస్తే.. లెక్క తేల్చేస్తారు. అలాంటిదే ఈ ఘటన. యూకేకు చెందిన ఓ మద్యం దుకాణంలో ఓ బీర్‌ టేస్ట్‌ నచ్చడంతో.. ఆ బీర్‌ కోసం జనాలు బారులు తీరారు. అంతేకాకుండా.. ఆన్‌లైన్‌లోనూ ఆర్డర్‌ పెట్టేందుకు పోటెత్తడంతో.. ఆ మద్యం దుకాణంకు చెందిన వైబ్‌సెట్‌ డౌన్‌ అయిపోయింది. వివరాల్లోకి వెళితే.. UKలోని లింకన్‌షైర్‌లోని బిల్లింగ్‌హేలో ఉన్న ఒక పబ్‌లో తన ‘ఒసామా బిన్ లాగర్’ బీర్‌ను కొనుగోలు చేయడానికి…
    • IMD: తెలంగాణవాసులకు అలర్ట్‌.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌..
      #తెలంగాణ

      IMD: తెలంగాణవాసులకు అలర్ట్‌.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌..

      తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్ గా మారింది..…
    • Maoists : మావోయిస్టుల అనాగరిక చర్యలతో గిరిజనులకు ఇబ్బందులు
      #తెలంగాణ

      Maoists : మావోయిస్టుల అనాగరిక చర్యలతో గిరిజనులకు ఇబ్బందులు

      తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని భీమారం సమీపంలోని అడవుల్లో ఇటీవల మావోయిస్టు మిలీషియా పన్నిన ఉచ్చుల కారణంగా ఇద్దరు ఆదివాసీ మహిళలకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని పోలీసు సూపరింటెండెంట్‌ బి రోహిత్‌రాజు ఆదివారం తెలిపారు. ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్న మహిళలు చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. ఇటీవల పుసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు వేసిన బూబ్ ట్రాప్ కారణంగా గిరిజనులకు చెందిన మూడు ఆవులు, రెండు కుక్కలు చనిపోయాయి. మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్‌లు, ఐఈడీల కారణంగా అటవీ…
    • Viral : తల్లిదండ్రులకు గుడి కట్టిన కొడుకులు
      #తెలంగాణ

      Viral : తల్లిదండ్రులకు గుడి కట్టిన కొడుకులు

      అక్కన్నపేట మండల కేంద్రంలో తల్లిదండ్రులకు గుడి కట్టించి వృద్ధ దంపతుల కుమారులు ఇతర పిల్లలకు ఆదర్శంగా నిలిచారు. గొట్టె కొమురవ్వ, గొట్టె కనకయ్య దంపతులకు ముగ్గురు కుమారులు. కొమురవ్వ అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతి చెందగా, ఏడాది క్రితం కనకయ్య పాముకాటుతో మృతి చెందాడు. ఈ దంపతులు జీవితాంతం తమ కుమారులు మరియు వారి పిల్లల పట్ల చాలా ప్రేమ మరియు ఆప్యాయతతో పాటు అన్ని ప్రయత్నాలు చేసినందున, కొడుకులు సదయ్య, మహేందర్ మరియు చిరంజీవి తమ…
    ←1…165166167168169…1,139→

తాజావార్తలు

  • Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!

  • PBKS vs GT: పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

  • Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ ఏది?

  • Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో తీసుకెళ్లి కిరాతక హత్యలు!

  • NZB MURDERS: కిరాతక హత్యలు..!!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions