Home
Latest News
Latest News News
-
SP Alam : ఆదిలాబాద్ జిల్లాలో గుట్కా పై ఉక్కు పాదం
రాష్ట్రంలో నిషేధిత గుట్కా ను బ్యాన్ చేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో పక్క సమాచారంతో ఆదిలాబాద్ పట్టణంలోని 5 గోడౌన్స్ లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, అర్ధరాత్రి స్థానిక ఓంకార్ జిన్నింగ్ మిల్ నందు నాలుగు గోడౌన్స్ లలో , చాందా వద్దగల ఒక గోడౌన్ నందు రూ 77,60,586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా లభించిందని తెలిపారు. అర్ధరాత్రి జిల్లా ఎస్పీ, డిఎస్పి, సిసిఎస్ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్… -
Viral News: మీరు పునర్జన్మను నమ్ముతారా?.. ఈ ఐదేళ్ల బాలిక మాటలు వింటే ఆశ్చర్యపోతారు..
చాలా మంది పునర్జన్మ గురించి వాదోపవాదాలు చేస్తుంటారు. కొందరు పునర్జన్మ ఉందని, మరికొందరు అలాంటిదేం లేదని వాదిస్తుంటారు. కానీ ఐదేళ్ల అమ్మాయి మాటలు వింటుంటే పునర్జన్మ ఉంటుందనే అనే నమ్మకం కలుగుతోంది. పునర్జన్మ కథకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ ఐదేళ్ల బాలిక ఇది తన పునర్జన్మ అని పేర్కొంది. ఆమె గత జన్మలో ఎలా చనిపోయిందో, ఎక్కడ నివసించారో కూడా చెబుతోంది. -
NEET : నీట్ వాయిదాపై పీజీ అభ్యర్థుల్లో నిరాశ
ఆదివారం జరగాల్సిన నీట్-పీజీని రద్దు చేయడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్ సీటు ఆశించేవారు షాక్కు గురయ్యారు. అంచనాల ప్రకారం, తెలంగాణలోని అనేక జిల్లాలు హరీష్ తమిళనాడు హరీష్ కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుండి 10,000 మందికి పైగా పీజీ నీట్ అభ్యర్థులు హైదరాబాద్కు వెళ్లి నీట్ పీజీ పరీక్షా కేంద్రాలకు సమీపంలో ఉన్న హోటళ్లలో బస చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. డి-డేకు కేవలం 10 నుండి 12… -
Rain Effect : కొట్టుకుపోయిన వంతెన.. 40 గ్రామాలకు రాకపోకలు బంద్
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మండలం అందెవెల్లి గ్రామం వద్ద ఆదివారం కురిసిన వర్షానికి పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో దహెగాం, భీమిని, కాగజ్నగర్ మండలాల్లోని 40 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడింది. 2022లో మూడు మండలాల్లోని వాహనదారులు హరీష్ ప్రజల సౌకర్యార్థం కాలువకు అడ్డంగా కంకర హరీష్ హ్యూమ్ పైపులను ఉపయోగించి తాత్కాలిక వంతెన నిర్మించబడింది. పెద్దవాగు మీదుగా ఉన్న హైలెవల్ బ్రిడ్జిలో కొంత భాగం శిథిలావస్థకు చేరుకోవడంతో ట్రాఫిక్ను తాత్కాలికంగా పునరుద్ధరించడానికి దీనిని… -
Rain Alert : హైదరాబాద్కు భారీ వర్ష సూచన..
తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో ఈరోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. హైదరాబాద్లో శనివారం అర్థరాత్రి తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, తెలంగాణ ఉత్తర,… -
Ponguleti Srinivas Reddy : తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయం
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపల గ్రామంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఎంతయితే ఆనందంతో పాలాభిషేకం చేశారన్నారు. గత ప్రభుత్వములో లాగా పది సంవత్సరాలు రుణమాఫీ ఇచ్చేయకుండా మాయ మాటలు చెప్పి గడిపిన నట్లుగా మా ప్రభుత్వం ఉండదని, ముఖ్యమంత్రి క్యాబినెట్ సమక్షంలో ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రైతుని రాజు చేయాలన్నదే మా ఆశయమని, నిబద్ధత గల ప్రభుత్వం… -
Sakini Ramachandraiah : పద్మశ్రీ సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాయ్ కూనవరం. ప్రాంతానికి చెందిన సకిని రామచంద్రయ్య అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు కోయ వర్గానికి చెందిన సకిని రామచంద్రయ్య మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మని తన మేళంతో ప్రచారాన్ని కొనసాగించేవాడు తన 15 గిరిజన భాషలో మేళతాళాలు వాయిస్తూ ఉండి వ్యక్తి రామచంద్రయ్య ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది ఆనాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోయంక సకిన రామచంద్రయ్యకు పద్మశ్రీ అవార్డుని అందించారు కాగా… -
Jagadish Reddy : రైతు బంధు ఆపడానికి వీలు లేదు
రైతు బంధు ఆపడానికి వీలు లేదని బీఆర్ఎస్ ఎమ్మె్ల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. రైతు భరోసా ఇస్తున్నట్టు చెప్పారు… మరి కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు..? అని ఆయన ప్రశ్నించారు. రైతు బంధు ను బీఆర్ఎస్ సర్కార్ హయంలో జూన్ చివరి నాటికి వేసేవాళ్ళమని, రుణమాఫీ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని BRS డిమాండ్ చేస్తుందన్నారు. మహిళలకు… -
Miyapur: మియాపూర్ లో ప్రభుత్వ భూములు.. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు..
Miyapur: మియాపూర్ ప్రభుత్వ భూముల పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు సంగీత, సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారని దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. -
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే?
విజయవాడ:బెజవాడ సీపీ, సర్కిల్ ఇన్స్ పెక్టర్ గుణరామ్ కి డిప్యూటీ సీఎం పవన్ ఫోన్. జంగారెడ్డి గూడెం కి చెందిన విద్యార్దిని అదృశ్యం కేసు విచారణ గురించి ఫోన్ చేసిన పవన్.
తాజావార్తలు
-
Shefali Shah: ప్రేమ,పెళ్లి.. పిల్లల కంటే పెట్స్ బెటర్.. షెఫాలీ షా బోల్డ్ కామెంట్స్ వైరల్
-
Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
-
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..