తెలుగులో రిలీజ్ అయిన లేటెస్ట్ హారర్ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక.అంటే చాలా భయపెట్టే సినిమా అని అర్ధం. ఈ సినిమాలో తమిళ హీరో శ్రీరామ్ మరియు ఖుషీ రవి జంటగా నటించారు.ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. సలార్ ఫేమ్ ఈశ్వరి రావు మరియు అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.కళాహి మీడియా బ్యానర్పై యశ్వంత్ దగ్గుమాటి పిండం చిత్రాన్ని నిర్మించారు. పిండం మూవీ డిసెంబర్ 15వ తేదీన…