ప్రఖ్యాత బైక్ కంపెనీ జావా భారత్ లో దాని ప్రసిద్ధ మోటార్ సైకిల్ జావా 42 కొత్త ఐవరీ షేడ్ను విడుదల చేసింది. ఈ పాస్టెల్ కలర్ బైక్ సింప్లిసిటీ, క్లాసిక్ స్టైల్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,84,950. ఈ కొత్త బైక్ దేశవ్యాప్తంగా ఉన్న జావా డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ రెట్రో లుకింగ్ బైక్ ఆధునిక ఇంజిన్ను కలిగి ఉంది. లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో కూడిన 294…
ఈ మధ్య మార్కెట్ లోకి కొత్త కొత్త బైకులు సరికొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనే బైకును మార్కెట్ లోకి విడుదల చేసింది .. ఇక ఈ కంపెనీ తాజాగా స్క్రాంబ్లర్ 1200 మోటార్సైకిల్ను భారత మార్కెట్లో విడుదల చేసింది.. ఈ బైకు ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200లో మీరు 270-డిగ్రీ క్రాంక్తో 1,200 cc సమాంతర-ట్విన్ ఇంజన్ని పొందుతారు. ఈ ఇంజన్ 89 bhp…