ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి సమీపంలోని సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ కన్నుమూశారు.. 1938 జూన్ 15న తేదీన ఆయన జన్మించారు.. గత 3 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య హైమవతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.. అయితే, అనారోగ్యంబారినపడి మృతిచెందిన తన చిన్న కుమారుడు సురేందర్ జ్ఞాపకార్థం.. యాదగిరిగుట్ట సమీపంలో భువనగిరి మండలం వడాయిగూడెం దగ్గర సత్యనారాయణ…