తిరుపతిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. దంపతుల కళ్లలో కారం కొట్టి.. ఆ పై కత్తితో దాడికి దిగారు.. పుంగనూరు మండల పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన… మృతుని భార్య అనురాధ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నెక్కుంది గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమారుడు దాము 25 తన భార్య 23 అనురాధతో కలిసి అత్తగారింటికి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు.. సాయంత్రం ఏడు గంటల సమయంలో తుర్లపల్లి గ్రామ సమీపాన ఉన్న దొనబండ ప్రాంతానికి…