మహారాష్ట్రలో దారుణంగా జరిగింది. ఒక రిటైర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మురళీధర్ రామచంద్ర జోషి(80) తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య లత (76)ను చంపి.. అనంతరం జోషి ఆత్మహత్య చేసుకున్నాడు.
'హత్య చేయడం ఎలా' అని గూగుల్లో సెర్చ్ చేసి భార్యను హత్య చేసినందుకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం తెలిపారు. నిందితుడు వికాస్, వారిని తప్పుదారి పట్టించడానికి దోపిడీ గురించి తప్పుడు సమాచారం అందించగా.. పోలీసులు అతని ఫోన్లో అతని ప్రియురాలితో పాటు నేరారోపణ చేసే సాక్ష్యాలను కనుగొన్నారు.