భోళా శంకర్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేశ్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఈ ఏడాది ఓటీటీ ఫిల్మ్ ఉప్పుకప్పురంబుతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేసింది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ రౌడీ జనార్థనా ఇప్పుడే స్టార్టయ్యింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు కీర్తి సురేశ్ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో డబ్బింగ్ ఫిల్మ్ తో పలకరించబోతుంది మలయాళ కుట్టీ. Also Read : Aishwarya…
Keerthy Suresh : కీర్తి సురేష్ వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రెచ్చిపోతోంది. తనప్రియుడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. సినిమాలు మాత్రం ఆపట్లేదు. వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పుడు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే తెలుగు సినిమాలో మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. Read Also : Tollywood : కార్మికుల…
మహానటిగా మెప్పించిన కీర్తి సురేష్ గతేడాది డిసెంబర్లో తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కీర్తి సినిమాలు చేస్తుందా అనే అనుమానాలు ఉండేవి. కానీ కీర్తి మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నటించిన ‘ఉప్పుకప్పురంబు’ సినిమా డైరెక్ట్గా ఓటిటిలో రిలీజ్ అయింది. ప్రస్తుతం తమిళ్లో కన్నివేడి, రివాల్వర్ రీటా సినిమాలతో బిజీగా ఉంది. అయితే.. కీర్తి ముందు నుంచి కూడా లిప్ లాక్ సీన్స్ చేయలేదు. ఇక…
Keerthi Suresh : స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంటుగా తన బోయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లి చేసుకుంది. ప్రేమ పెళ్లి గురించి నిన్న మొన్నటి దాకా చాలా సీక్రెట్ గా ఉన్న కీర్తి సురేష్.
Actress Keerthy Suresh Says I faced Most Trolls in Career Beginning: అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని తానే అని హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేశ్ చెప్పారు. కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొటాయని, దాంతో చాలామంది తనని విమర్శించారని పేర్కొన్నారు. ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. కావాలని చేసే నెగెటివ్ కామెంట్స్ను తాను పెద్దగా పట్టించుకోనని కీర్తి చెప్పుకొచ్చారు.…