Actress Keerthy Suresh Says I faced Most Trolls in Career Beginning: అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని తానే అని హీరోయిన్ ‘మహానటి’ కీర్తి సురేశ్ చెప్పారు. కెరీర్ ఆరంభంలో తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొటాయని, దాంతో చాలామంది తనని విమర్శించారని పేర్కొన్నారు. ట్రోల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో తాను చాలా బాధపడ్డానని తెలిపారు. కావాలని చేసే నెగెటివ్ కామెంట్స్ను తాను పెద్దగా పట్టించుకోనని కీర్తి చెప్పుకొచ్చారు.…