Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kcr

Kcr News

    • లైవ్ః సీఎం కేసీఆర్ వ‌రంగల్ టూర్‌
      #Top Story

      లైవ్ః సీఎం కేసీఆర్ వ‌రంగల్ టూర్‌

    • రాష్ట్రంలో నాలుగు వెట‌ర్న‌రీ కాలేజీలు…సీఎం కేసీఆర్‌
      #Top Story

      రాష్ట్రంలో నాలుగు వెట‌ర్న‌రీ కాలేజీలు…సీఎం కేసీఆర్‌

      తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు సిద్దిపేట‌, కామారెడ్డిలో ప‌ర్య‌టిస్తున్నారు.  ఈరోజు ఉద‌యం సిద్దిపేట‌కు వెళ్లిన ముఖ్య‌మంత్రి క‌లెక్ట‌రేట్‌, సీపీ కార్యాల‌యాల‌ను ప్రారంభించారు.  అనంత‌రం ముఖ్య‌మంత్రి మీడియా స‌మావేశంలో ప్ర‌సంగించారు.  సిద్దిపేట తాను పుట్టిన జిల్లా అని తెలిపారు.  సిద్దిపేట‌కు వెట‌ర్న‌రీ కాలేజీని మంజూరు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.  సిద్దిపేటతో పాటుగా వ‌రంగ‌ల్‌, న‌ల్గొండ‌, నిజామాబాద్ ల‌కు వెట‌ర్న‌రీ కాలేజీలు మంజూరు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  గ‌తంలో మంచినీళ్లకు ఇబ్బందులు ప‌డ్డామ‌ని, ప్ర‌స్తుతం చెరువుల‌న్నీ నిండి ఉన్నాయని, మే నెల‌లో కూడా…
    • లైవ్ః సీఎం కేసీఆర్ సిద్ధిపేట టూర్‌…
      #Top Story

      లైవ్ః సీఎం కేసీఆర్ సిద్ధిపేట టూర్‌…

    • సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…
      #తెలంగాణ

      సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు…

      ప్రజల క్షేమం విషయంలో అందరికంటే ముందు వరుసలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ముందుగానే సంక్షోభం రాబోతోందని రాహుల్ గాంధీ ముందుగానే చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే గ్రహించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రైతు మల్లారెడ్డి మనస్థాపానికి ఎందుకు గురయ్యారు. దానికి కెసిఆర్ తీసుకొస్తున్న ఇరీగేషన్ ప్రాజెక్ట్స్ కారణం అని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు న్యాయస్థానికి వెళ్లకుండా ప్రొజెక్ట్స్ నిర్మించిన ఘనత కాంగ్రెస్…
    • తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌..? కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న కేబినెట్
      #తెలంగాణ

      తెలంగాణ‌లో లాక్‌డౌన్ ఎత్తివేత‌..? కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న కేబినెట్

      క‌రోనా మ‌హ‌మ్మారి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచ‌న చేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం.. మొద‌ట‌ల్లో ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే స‌డ‌లింపులు ఇచ్చిన స‌ర్కార్.. ఆ త‌ర్వాత స‌డ‌లింపుల స‌మ‌యాన్ని ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు పెంచింది.. కేసులు త‌గ్గ‌డంతో.. ఆ వెసులు బాట‌ను 12 గంట‌ల ఇచ్చింది. దీంతో.. ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపు.. ఆపై లాక్‌డౌన్ అమ‌లు…
    • రేపు తెలంగాణ కేబినెట్ కీల‌క స‌మావేశంః వీటిపైనే చ‌ర్చ‌…
      #Top Story

      రేపు తెలంగాణ కేబినెట్ కీల‌క స‌మావేశంః వీటిపైనే చ‌ర్చ‌…

      తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రేపు కేబినెట్ అత్య‌వ‌స‌ర స‌మావేశం కాబోతున్న‌ది.  రేపు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేబినెట్ స‌మావేశం అవుతుంది.  లాక్‌డౌన్‌, గోదావ‌రి నీటి ఎత్తిపోత‌, వానాకాలం సాగుపై చ‌ర్చించ‌బోతున్నారు.  ప్ర‌స్తుతం రాష్ట్రంలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.  రైతులు పంట‌లు వేసేందుకు సిద్దం అవుతున్నారు.  రైతుల‌కు సంబందించి కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.   Read: హృదయాన్ని కదిలించే ‘దారే లేదా’! జూన్ 20వ తేదీతో లాక్‌డౌన్ స‌మ‌యం ముగియ‌నున్న‌ది.  క‌రోనా…
    • ఈనెల 22 న యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌… ఆ గ్రామంలో సామూహిక భోజ‌నం…
      #Top Story

      ఈనెల 22 న యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌… ఆ గ్రామంలో సామూహిక భోజ‌నం…

      ఈ నెల 22 వ తేదీన సీఎం కేసీఆర్ యాదాద్రిలో ప‌ర్య‌టింబోతున్నారు.  ఈనెల 19 త‌రువాత రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి ముందుగా చెప్పిన సంగ‌తి తెలిసిందే.  ఇందులో భాగంగా మొద‌ట‌గా వైఎస్ జ‌గ‌న్ యాదాద్రిలో ప‌ర్య‌టించ‌బోతున్నారు.  జిల్లాలోని తుర్కుప‌ల్లి మండ‌లంలోని వాసాలమ‌ర్రి గ్రామాన్ని సీఎం దత్త‌త తీసుకున్నారు.  ద‌త్త‌త తీసుకున్న గ్రామంలో ఈనెల 22 న ప‌ర్య‌టించ‌నున్నారు.   ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా ఆస్పత్రుల పై చర్యలు ఆ గ్రామ స‌ర్పంచ్‌కు…
    • స్ధానిక సంస్థ‌ల్లో ఆక‌స్మిక త‌నిఖీలు, రాత్రి గ్రామాల్లో బ‌స‌..!
      #తెలంగాణ

      స్ధానిక సంస్థ‌ల్లో ఆక‌స్మిక త‌నిఖీలు, రాత్రి గ్రామాల్లో బ‌స‌..!

      సీఎం కేసీఆర్ విజన్ మేరకు అధికారులు పనిచేయాలని స్ధానిక సంస్ధల్లో ఆకస్మీక తనిఖీలు నిర్వహించాలని, గ్రామాలలో రాత్రి బస చేసి పారిశుధ్ధ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు, డిపిఓ లు, డిఆర్ డిఓ లు, మున్సిపల్ కమీషనర్లు ఇతర అధికారులతో స్ధానిక సంస్ధల నిర్వహణ పనితీరులో మెరుగుదల, తెలంగాణకు హరితహారం, ధరణి, వ్యాక్సినేషన్ లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించిన…
    • కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌, పల్లె, పట్టణ ప్రగతి పనుల ఆకస్మిక తనిఖీలు
      #తెలంగాణ

      కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం.. ఇక‌, పల్లె, పట్టణ ప్రగతి పనుల ఆకస్మిక తనిఖీలు

      తెలంగాణ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.. ఈ మ‌ధ్యే గాంధీ ఆస్ప‌త్రిని, వ‌రంగ‌ల్ ఎంజీఎంను సంద‌ర్శించి కోవిడ్ బాధితుల‌ను ప‌రామ‌ర్శించి భ‌రోసా క‌ల్పించిన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రింత దూకుడు పెంచుతున్నారు.. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును.. పంచాయతీ రాజ్, మున్సిపాలిటీ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 వ తేదీ తర్వాత ఆకస్మికంగా త‌నిఖీలు నిర్వ‌హించ‌నున్నారు.. ఇక‌, ఇందులో భాగంగా.. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి…
    • ఈటల‌పై హ‌రీష్ ఫైర్‌.. కంఠంలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్‌తోనే..!
      #Top Story

      ఈటల‌పై హ‌రీష్ ఫైర్‌.. కంఠంలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్‌తోనే..!

      టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌.. ప‌దేప‌దే త‌న పేరు ప్ర‌స్తావించ‌డంపై తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి హ‌రీష్‌రావు.. ప‌దేప‌దే ఈట‌ల నా పేరు ప్ర‌స్తావించ‌డం ఆయ‌న భావ‌దారిద్ర్యానికి నిద‌ర్శన‌మ‌న్న హ‌రీస్‌.. ఈట‌ల వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.. ఈట‌ల టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవ కంటే.. పార్టీ ఆయ‌న‌కు ఇచ్చిన అవ‌కాశాలే ఎక్కువ‌ని వ్యాఖ్యానించిన ఆయ‌న‌.. రాజేంద‌ర్.. పార్టీని వీడినా టీఆర్ఎస్‌కు వ‌చ్చిన న‌ష్టం ఏమీలేద‌న్నారు.. నా కంఠంలో ఊపిరి ఉన్నంత…
    ←1…187188189190191→

తాజావార్తలు

  • India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

  • Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..

  • CV Anand Resign: బెంగాల్ ఎన్నికలకు ముందు షాకింగ్.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా

  • Sanju Samson: ఇంగ్లీష్ బౌలర్లను వేటాడేసిన సంజు శాంసన్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. రోహిత్ శర్మ రికార్డు సమం

  • Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions