KCR Health Update: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు జనరల్ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోదా హాస్పిటల్ కు వెళ్లనున్నారు. గత వారం ఆయన ఆరోగ్య పరిస్థితి దెబ్బతిని, కొద్దిగా నీరసంగా ఉండటంతో వైద్యులను సంప్రదించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తదుపరి పరీక్షల అనంతరం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్ అధికంగా ఉండడం, సోడియం స్థాయిలు తగ్గిపోవడం వైద్యులు గుర్తించారు. Read Also:Samsung Galaxy S24 5G:…
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వల్ప అనారోగ్యంతో హైదరాబాద్లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు. అనంతరం చికిత్స అందిస్తున్న వైద్యులతో ఆమె మాట్లాడారు. గత గురువారం సాయంత్రం కేసీఆర్ అస్వస్థతకు గురికావడంతో వైద్యుల సలహాతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం వైద్య బృందం ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. Love Marriage: లవ్ మ్యారేజ్.. ఏడాది…
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలోని 9వ అంతస్తులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చికిత్స పొందుతున్నారు.
Chiranjeevi: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే. గతరాత్రి అయిన బాత్ రూమ్ లో కాలుజారి పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.
CM Revanth Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసారు. హెల్త్ సెక్రటరీని సీఎం యశోద ఆసుపత్రికి పంపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు ఆరోగ్యశాఖ కార్యదర్శి వెళ్లారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక శుక్రవారం యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి అనే అభిమాని ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన…