నిజానికి, తెలుగు ప్రేక్షకులకు శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ చిత్రంతోనే పరిచయమైంది హాట్ బ్యూటీ కాయదు లోహర్. కానీ, ఈ సినిమా అమ్మడికి ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. అయితే, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో కాయదు అందానికి ఫిదా అయ్యారు కుర్రకారు. ఇక్కడి నుంచి టాలీవుడ్లో యమా డిమాండ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటోంది. ఇటీవలె విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.…
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది కథానాయికలు వస్తుంటారు, కానీ కొందరు మాత్రమే మొదటి సినిమాతోనే తమదైన ముద్ర వేస్తారు. అలాంటి వారిలో కయాదు లోహార్ ఒకరు. తమిళ ‘డ్రాగన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ, ఇప్పుడు తన కెరీర్లోనే అత్యంత కీలకమైన మలుపులో ఉంది. 2026 సంవత్సరం కయాదు కెరీర్కు ఒక అగ్నిపరీక్షగా మారబోతోంది. కయాదు లోహార్ అనగానే ‘డ్రాగన్’ సినిమాలోని ఆమె నటన గుర్తొస్తుంది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తర్వాత…