జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా నటించిన 'వసంత కోకిల' చిత్రం మూడు భాషల్లో ఫిబ్రవరి 10న విడుదల కాబోతోంది. రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ 2016లో ‘జాగ్వర్’ మూవీతో తెలుగు వారి ముందుకొచ్చాడు. ఆ తర్వాత కన్నడ సినిమాలు ‘సీతారామకళ్యాణం’, ‘కురుక్షేత్ర’లో నటించాడు. ‘కురుక్షేత్ర’ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. తాజాగా నిఖిల్ కుమార్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ‘రైడర్’ మూవీలో నటిస్తున్నాడు. కాశ్మీరా పరదేశి హీరోయిన్గా…