చెన్నై సూపర్కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోనికి ఐపీఎల్ 2024 సీజనే చివరిదని చాలా వార్తలు వస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ధోని తన చివరి మ్యాచ్ను ఆర్సీబీతోనేనని అనేక నివేదికలు పేర్కొన్నాయి. అయితే.. ఆర్సీబీతో మ్యాచ్ తర్వాత, ధోని రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఐపీఎల్ 2024లో చివరి మ్యాచ్ అయిపోగానే మరుసటి రోజు ధోనీ రాంచీకి వెళ్లాడు. ఇదిలా ఉంటే.. ధోనీ రిటైర్మెంట్పై చెన్నై సూపర్ కింగ్స్…