నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టి తన ప్రతిభను చాటుకున్నాడు. తర్వాత నాగచైతన్యతో ‘ప్రేమమ్’ మూవీ తెలుగులో రిమెక్ చేశాడు అది ఓ మోస్తరు విజయాన్ని సాధిస్తే.. ‘సవ్యసాచి’ మాత్రం డిజాస్టర్ అయింది. దీంతో చందూ టాలెంట్ పై విమర్శలు వచ్చాయి. కానీ ‘కార్తికేయ’ సీక్వెల్ తో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చాడు చందూ. ఆ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్…