ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కరితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఢిల్లీలో ప్రధాని మోడీని కపూర్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మోడీ ఉల్లాసంగా గడిపారు. ఒక్కొక్కరిని పలకరించి విశేషాలు తెలుసుకున్నారు.
మిసెస్ ఇండియా మై ఐడెంటిటీకి జరిగిన పోటీల్లో గతంలోనే సత్తా చాటారు సుష్మా తోడేటి. పెళ్లి అయ్యాక మహిళల జీవితం వంటింటికే పరిమితం కాదని, పెళ్లైనా, సంసార జీవితాన్ని సాగిస్తూ ఎన్నో శిఖరాలను అధిరోహించొచ్చని ఎంతో మంది నిరూపిస్తున్నారు. అలాంటి ధీర వనితల్లో సుష్మా తోడేటి ఒకరు. మిసెస్ ఇండియా పోటీల్లో తెలంగాణ నుంచి పాల్గొని మన ఆచార, సంప్రదాయాలను చాటి చెప్పారు. గతంలో జరిగిన మిసెస్ ఇండియా మై ఐడెంటిటీ పోటీల్లో సుష్మా తోడేటి పలు…
Actress Karisma Kapoor Reveals shocking things that happened in life: బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కపూర్’ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎందరో స్టార్ హీరోయిన్స్, హీరో హోదాలో ఉన్నారు. అందులో ఒకరే ‘కరిష్మా కపూర్’. కపూర్ ట్యాగ్తో ఇండస్ట్రీలోకి వచ్చినా.. కరిష్మా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ప్రేమ్ ఖైదీ, జిగర్, అనారీ, అందాజ్ అప్నా అప్నా, రాజా బాబు.. వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకున్నారు.…