ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ సర్వే నిర్వహిస్తోంది. ఇటీవల బీహార్లో చేపట్టి విజయవంతంగా ఎన్నికలు ముగిశాయి.
కన్నడలో 'బీగా'గా తెరకెక్కిన సైంటిఫిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగులో 'కరాళ'గా డబ్ అయ్యింది. ఈ సినిమాను అతి త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విడుదల చేయబోతున్నారు.