కంగనా రనౌత్ పేరు వినగానే అభిమానుల మదిలో వీణలు మోగేవి. ఆమె అందాల అభినయాన్ని వెండితెరపై చూడాలని జనం పరుగులు తీసేవారు. భారతదేశంలో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న నటిగా కంగనా రనౌత్ పలుమార్లు రికార్డ్ సృష్టించారు. ఆమె నంబర్ వన్ హీరోయిన్ గా వెలుగులు విరజిమ్మడం అభిమానులకు ఆనందం పంచింది. కానీ, కొద్ది రోజులుగా కంగనా రనౌత్ ఓ పక్షానికే కొమ్ముకాస్తున్నారనీ నెటిజన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు. నెపోటిజమ్ పై విరుచుకుపడే కంగనా రనౌత్ కు జనం…