తెలంగాణలో అందరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం,తుక్కుగూడ లలో 254 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. నూతన జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ చెక్కులతో పాటు చిరు కానుకగా చీరను అందించారు. వారితో కలిసి మధ్యాహ్నం భోజనం చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ. పేదింటి ఆడపిల్లలకు ముఖ్యమంత్రి కేసీఆర్…