గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్కు చరణ్ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప…
Ram Charan In Kadapa: శనివారం నాడు మొదలైన కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు గంధం కార్యక్రమం జరిగింది. ఈ ఉత్సవానికి ఆస్కార్ అవార్డు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. ఆయన తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇకపోతే నేడు జరుగుతున్న అమీన్పీర్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీంతో కడప నగరంలో సందడి వాతావరణం నెలకొంది. రాత్రి…