PR Sreejesh: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్ ఈ విజయంలో గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఒలింపిక్ క్రీడల తర్వాత అతను హాకీ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు హాకీ ఇండియా అతని గౌరవార్థం ఈ మాజీ భారత గోల్ కీపర్ జెర్సీ నంబర్ 16 ను రిటైర్ చేసింది. దీంతో పాటు జూనియర్ జట్టుకు…