JP Nadda: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా తెలిపారు. వైసీపీ అసమర్థత, అస్తవ్యస్తమైన ప్రభుత్వాన్ని కూలదోసి కూటమిని ఎంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు.
JP Nadda : ఢిల్లీలో దొంగతనాల ఘటనలు సర్వసాధారణం. ప్రతిరోజూ ఏదో ఒక దొంగతనం సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి దొంగలు ఓ బడా నాయకుడిని టార్గెట్ చేశారు.