టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు రీరిలీజ్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్య రిలీజైన పవర్ స్టార్ గబ్బర్ సింగ్, అలాగే మహేశ్ మురారి, తారక్ సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. రీరిలీజ్ తో పాటుగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్…
Motion Sickness: మనలో చాలామంది ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం.. అయినా కానీ అందులో చాలామంది ప్రయాణం చేయడానికి ధైర్యం చేయలేరు. ముఖ్యంగా బస్సులో, కారులో ప్రయాణమే అంటే ఇంకా భయపడతారు. ఇలా ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. అయితే దానికి కారణం.. వాంతులు. అవును., ప్రయాణం చేస్తుండగా కళ్లు తిరగడం లేదా వాంతులు కావడం చాలా మందిని తెగ ఇబ్బంది పెట్టే సమస్య . ఇందులో కొందరికి ప్రయాణం మొదలు అవ్వగానే..…
విదేశాలకు వెళ్లేందుకు ప్రజలు ఎప్పుడూ విమానంలోనే వెళ్తుంటారు. వేల కిలోమీటర్ల ప్రయాణం విమానంలో కొన్ని గంటల్లో పూర్తవుతుంది. దేశంలో కూడా, ప్రజలు సుదూర ప్రయాణాలకు విమానంలో ప్రయాణించడానికి ఇష్టపడతారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటులే భక్షక భటులై అర్ధ రాత్రి రోడ్డు పై వెళ్తున్న భార్యాభర్తల పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది.. తాము భార్యాభర్తలమని చెప్పినా కనికరించలేదు. సంబంధం లేని ప్రశ్నలతో పవిత్ర బందాన్ని అభాసు పాలు చేశారు. ఈ సంఘటన నేలకొండపల్లిలో చోటుచేసుకుంది.రాజకీయ బలంతో పాటు అంగబలం, అర్థబలం ఉన్న వారి అడుగులకు మడుగులొత్తే పోలీసులు సామాన్య ప్రజానీకంపై మాత్రం వారి జులుం ప్రదర్శించడం విడ్డూరం. ఖమ్మం జిల్లా…
కరోనా వైరస్ కి పుట్టినిల్లయిన చైనాలో మళ్ళీ ఆ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. మిగతా దేశాల్లో ఆంక్షలు సడలించి అన్నిటికీ పర్మిషన్లు ఇస్తున్నాయి. కానీ, చైనాలో మాత్రం మళ్ళీ వైరస్ కట్టడికి చర్యలు చేపడుతున్నారు. చైనా రాజధాని బీజింగ్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళినవారు తిరిగి వస్తే ఖచ్చితంగా కరోనా టెస్టులు చేయించుకోవాలంటున్నారు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వైద్య అధికారులు ఆదేశించారు. కొవిడ్ కేసులను సున్నా స్థాయికి పరిమితం చేసేందుకు ఈ మేరకు చర్యలు…