టెలికాం కంపెనీలు ఎన్ని ఉన్నా జియో రూటే సపరేటు. మిగతా టెల్కోలకంటే భిన్నంగా రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో యాప్స్ కు యాక్సెస్ అందిస్తుంది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటాను అందిస్తోంది. ఒకే రీచార్జ్ లో అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చు. మరి మీరు జియో కస్టమర్లు అయితే చౌకధరలో లభించే ఈ రీఛార్జ్…
టెలికాం రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ జియో. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే అన్నట్లుగా జియో సరికొత్త ప్లాన్స్ తో మిగతా టెలికాం కంపెనీలకు సవాల్ విసురుతోంది. యూజర్ల కోసం ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తూ టెల్కో కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. ఈ క్రమంలో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. పండగ వేళ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. కోట్లాది మంది వినియోగదారుల కోసం జియో సరికొత్త ఆఫర్ను ప్రవేశపెట్టింది. ఇంతకీ…
భారతీయ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో అనేక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అర్హత ఉన్న సబ్స్క్రైబర్లు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు. అయితే, మీరు అపరిమిత డేటాను అందిస్తున్న వినియోగదారులలో లేకుంటే.. గరిష్టంగా 3GB రోజువారీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. రీఛార్జ్పై గరిష్ట రోజువారీ డేటాను జియో అందిస్తుంది.
SBI Cards Fund raise: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ.. ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్లో బాండ్లు జారీ చేయటం ద్వారా 500 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసింది. 5 వేల ఫిక్స్డ్ రేట్, అన్సెక్యూర్డ్, ట్యాక్సబుల్ అండ్ రిడీమబుల్ బాండ్లను విడుదల చేశామని తెలిపింది. ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల చొప్పున విలువ చేసే ఈ బాండ్లను నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు వెల్లడించింది. వీటి కాల వ్యవధి మూడేళ్లని, 2025…