జియో కొత్త రీఛార్జ్ ప్లాన్లను తీసుకువస్తోంది. జులై 3న రీఛార్జ్ ఛార్జీలను పెంచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో కొత్త ప్లాన్లు చేర్చబడ్డాయి. వీటిలో ఓటీటీ ప్రయోజనాలు కూడా ఇవ్వబడుతున్నాయి.
Reliance Jio Best OTT Plans 2024: ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ ఇటీవల తన మొబైల్ టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను 12 నుంచి 27 శాతం మేర పెంచింది. దాంతో చాలా మంది ఉపయోగించే ప్లాన్లు భారీగా పెరిగాయి. జులై 3 నుంచి సవరించిన ప్లాన్ల ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్లతో పాటు ఓటీటీ ప్రయోజనాలతో కూడిన ఎంటర్టైన్మెంట్ ప్లాన్లను జియో సవరించింది. అయితే…
Inflation : చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఉపశమనం పొందడం ప్రారంభించారు. అయితే, త్వరలో ఈ విషయంలో మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చు.
రిలయన్స్ జియో కంపెనీ తమ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం మరో కొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తూ యూజర్లను పెంచుకుంటూ వస్తుంది.. ఈ మేరకు JioSave Pro subscriptionతో జియో ఉచిత ప్లాన్లను ప్రారంభించింది. ఈ ప్లాన్ల తో డేటా, కాలింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ JioSaveకి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ అందిస్తోంది. ఈ ప్లాన్ వల్ల ఎటువంటి బ్రేక్ లేకుండా ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా మ్యూజిక్ స్ట్రీమింగ్ పొందొచ్చు.. ఒకసారి ఆ ప్లాన్స్…
Reliance Jio: అన్ని ఉచితమంటా టెలికం రంగంలో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. ఈ మధ్య తమ వినియోగదారులకు వరుసగా షాక్లు ఇస్తూ వస్తుంది.. ఇప్పుడు మరో బిగ్ షాక్ ఇచ్చింది.. పోస్ట్పెయిడ్ వినియోగదారులకు అతితక్కువ ధరకే అందుబాటులో ఉన్న ప్లాన్ను మాయం చేసింది.. మీరు జియో వినియోగదారు అయితే, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ దాని సరసమైన ప్లాన్ల ధరలను గతంలో రూ. 199కి పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు దానిని రూ. 299కి పెంచేసింది..…