నోట్ల రద్దు సమయంలో ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి.. పాత కరెన్సీ మారిస్తే.. భారీ కమిషన్లు.. ఇక, పాత కరెన్సీతో పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లు జరిగినట్టు.. ఇలా చాలా రకాల కొత్త స్కామ్లు బయటపడ్డాయి.. సామాన్యుడు మాత్రం బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర గంటల తరబడి క్యూలైన్లలో నిలబడితే.. ప్రముఖులు మాత్రం.. తెరవెనుక పెద్ద కథే నడిపించారు.. అయితే.. తాజాగా, 25 మంది బంగారం వ్యాపారులు, 16 మంది చార్టెడ్ అకౌంటెల్లపై చార్జిషీట్ దాఖలు చేసింది…