సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. అన్ని పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వరుస పర్యటనలు చేపడుతున్నారు.. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించింది జనసేన పార్టీ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శిస్తూ.. ఆర్థిక సాయం చేస్తూ వచ్చారు పవన్.. ఆ తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జనవాహిణి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఇప్పుడు జగనన్న ఇళ్లపై సోషల్…