Team India: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత బార్బడోస్లో తుఫాను కారణంగా టీమ్ ఇండియా ఇంకా భారత్కు తిరిగి రాలేకపోయింది. చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన బార్బడోస్ గడ్డ పై టీమ్ ఇండియా ఇప్పుడు తీవ్ర తుఫాను కారణంగా అక్కడే చిక్కుకుంది.
ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడితో పాటు మరోవైపు క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే టి20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికాలో మొదలుకానుంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ జూన్ 2 నుంచి 29 వరకు జరగబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన అనేక ప్రచారాలను చేస్తుంది ఐసీసీ. Also read: MS Dhoni Alert:…