పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆదిపురుష్ కలెక్షన్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా వస్తున్న కలెక్షన్స్ మాత్రం స్టార్ హీరోల హిట్ సినిమాల రేంజులో ఉన్నాయి. ఆదిపురుష్ స�
ఒకే ఒక్క సాంగ్ ఆదిపురుష్ లెక్కలన్నీ మార్చేసింది. జై శ్రీరామ్ అంటూ పరవశంలో తేలుతున్నారు అభిమానులు. ఎక్కడ చూసినా ఆదిపురుష్లోని జై శ్రీరామ్ సాంగ్ మాత్రమే వినిపిస్తోంది. టీజర్ దెబ్బకు ఆదిపురుష్ పనైపోయిందని అనుకున్న వారంతా ఇప్పుడు ఆదిపురుష్కు ఎదురే లేదని మాట్లాడుకుంటున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన
విజువల్స్ ఎఫెక్ట్స్ బాగోలేవు, బాలీవుడ్ డైరెక్టర్ మన ప్రభాస్ ని సరిగా చూపించలేదు, ఓం రౌత్ అసలు డైరెక్టర్ కాదు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి యానిమేషన్ సినిమా చేశారు ఏంటి? ఇలాంటి గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా సినిమా ఎలా చేశారు? ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చెయ్యకుండా ఉండాల్సింది, రాధే శ్యామ్-సాహూల లిస్టులో ఈ సినిమా