Aditya-L1 Mission: భారతదేశానికి చెందిన ఆదిత్య-ఎల్1 సూర్యుని వైపు మరో అడుగు వేసింది. భూ కక్ష్యలో తిరుగుతున్న ఈ వ్యోమనౌక కొత్త కక్ష్యను సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ విషయాన్ని వెల్లడించింది.
Solar Mission Aditya L1: చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు సూర్యుని గురించి సమాచారాన్ని సేకరించేందుకు సెప్టెంబర్ 2, 2023న సూర్యుని దగ్గరకు ప్రయాణం చేయనుంది.